ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డు సచివాలయ రాతపరీక్షల ఫలితాల్లో జిల్లాలవారీగా మెరిట్ జాబితాలను వర్గీకరించి ఆయా ప్రాంతాలకు పంపారు.
కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)లు పోస్టుల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్ల ప్రకారం మెరిట్ అభ్యర్ధులకు కాల్ లెటర్లు పంపిస్తాయి. ఎంపికై న వారికి సెప్టెంబర్ 21, 22న కాల్ లెటర్లు అందుతాయి. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. సెప్టెంబర్ 23, 24, 25వ తేదీల్లో జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు జిల్లా యంత్రాంగం నిర్దేశించిన చోట హాజరు కావాలి.ఉత్తీర్ణుల సంఖ్య కేటగిరీలవారీగా..
ఓపెన్
|
24,583
|
బీసీ
|
1,00,494
|
ఎస్సీ
|
63,629
|
ఎస్టీ
|
9,458
|
పరీక్షకు హాజరైన అభ్యర్థులు
|
19,50,630
|
ఉత్తీర్ణులు
|
1,98,164
|
కేటగిరీలవారీగా అభ్యర్థులు సాధించిన గరిష్ట మార్కులు:
ఓపెన్ కేటగిరిలో అత్యధికంగా
|
122.5
|
బీసీ కేటగిరిలో అత్యధికంగా
|
122.5
|
ఎస్సీ కేటగిరిలో అత్యధికంగా
|
114
|
ఎస్టీ కేటగిరిలో అత్యధికంగా
|
108
|
మహిళా అభ్యర్థుల్లో గరిష్టంగా
|
112.5
|
పురుష అభ్యర్థుల్లో గరిష్టంగా
|
122.5
|
ఇన్సర్వీస్ అభ్యర్థులకు 10% వెయిటేజ్ మార్కులు విడిగా కలిపారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు కేటగిరీల వారీగా.. వర్గాల వారీగా పరీక్షలు రాసిన వారి సంఖ్య, ఉత్తీర్ణత సాధించిన వారి సంఖ్య ఈ విధంగా ఉంది...

No comments:
Post a Comment