భారతమాత చిత్రాన్ని చిత్రించిన వారు ఎవరు ?

 1. ఆత్మశుద్ధి ఉద్యమాన్ని గాంధీజీ ఎప్పుడు ప్రారంభించారు?

 1) 1930 
 2) 1931
 3) 1933 
 4) 1934

     సమాధానం: 3

2. హోంరూల్‌ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?
 1) 1916 ఆగస్ట్‌ 15
 2) 1916 సెప్టెంబర్‌ 15
 3) 1916 అక్టోబర్‌ 16
 4) 1916 నవంబర్‌ 16

     సమాధానం: 2

3. అఖిల భారత కార్మిక కాంగ్రెస్‌ను ఎప్పుడు స్థాపించారు?
 1) 1919 
 2) 1920
 3) 1922 
 4) 1926

    సమాధానం: 2

4. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ తరపున స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులను బ్రిటిష్‌వారు ఎక్కడ విచారించారు?
 1) ఢిల్లీ (ఎర్రకోట)
 2) మద్రాసు (సెయింట్‌ జార్జి కోట)
 3) కలకత్తా (సెయింట్‌ విలియం కోట)
 4) కడలూరు (సెయింట్‌ డేవిడ్‌ కోట)

    సమాధానం: 1

5. నిర్భంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన తొలి సంస్థానం?
 1) హైదరాబాద్‌ 
 2) బరోడా
 3) జునాఘడ్‌ 
 4) కాశ్మీర్‌

    సమాధానం: 2

6. చౌరీచౌరా సంఘటన ఎప్పుడు జరిగింది?
 1) 1922 జనవరి 22
 2) 1922 జనవరి 26
 3) 1922 ఫిబ్రవరి 5
 4) 1922 ఫిబ్రవరి 27

     సమాధానం: 3

7. ‘తాకట్టులో భారతదేశం’ గ్రంథకర్త?
 1) తరిమెల నాగిరెడ్డి
 2) చండ్ర రాజేశ్వరరావు
 3) పుచ్చలపల్లి సుందరయ్య
 4) దేవులపల్లి రామానుజరావు

    సమాధానం:1

8. ‘ఇండియా ఇన్‌ ట్రాన్సిషన్‌’ గ్రంథకర్త ?
 1) ఎస్‌.ఎ. డాంగే
 2) సుభాష్‌ చంద్రబోస్‌
 3) జయప్రకాశ్‌ నారాయణ్‌
 4) ఎం.ఎన్‌. రాయ్‌

     సమాధానం: 4

9. భారతదేశ స్వాతంత్య్ర చట్టాన్ని బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎప్పుడు ఆమోదించింది?
 1) 1946 సెప్టెంబర్‌ 2
 2) 1946 ఆగస్ట్‌ 16
 3) 1947 ఆగస్ట్‌ 15
 4) 1947 జూలై 18

    సమాధానం: 4

10. వార్థా ఆశ్రమం ఏ నదీ తీరాన ఉంది?
 1) సబర్మతి నది 
 2) తపతి నది
 3) పౌనార్‌ నది 
 4) నర్మదా నది

    సమాధానం: 3

11. ‘శాసనోల్లంఘనోద్యమ రాణి’ అని ఎవరిని పిలిచారు?
 1) అరుణా అసఫ్‌ అలీ
 2) కాదింబినీ గంగూలీ
 3) మాగంటి అన్నపూర్ణమ్మ
 4) సరోజినీ నాయుడు

    సమాధానం: 4

12. ‘ఫ్రీ ఇండియన్‌ సొసైటీ’ని స్థాపించింది ఎవరు?
 1) సరోజినీ నాయుడు
 2) అనీబిసెంట్‌
 3) కాదింబినీ గంగూలీ
 4) మేడం బికాజీకామా

     సమాధానం: 4

13. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఉత్తీర్ణురాలైన తొలి మహిళా పట్టబద్దురాలు?
 1) కార్నేలియా సోరాబ్జీ
 2) భానూ జహంగీర్‌ కోయాజీ
 3) కాదింబినీ గంగూలీ
 4) ఆర్‌.ఎస్‌. సుబ్బులక్ష్మి

   సమాధానం: 1

14. కాకోరి కుట్రకేసు సంఘటన ఎప్పుడు జరిగింది?
 1) 1925 
 2) 1919
 3) 1915  
 4) 1908

    సమాధానం: 1

15. జలియన్‌ వాలాబాగ్‌ దురాగతానికి చింతిస్తూ ‘పాంచాల పరాభవం’ నాటకాన్ని రాసిందెవరు?
 1) దామరాజు పుండరీకాక్షుడు
 2) గరిమెళ్ల సత్యన్నారాయణ
 3) సురవరం ప్రతాపరెడ్డి
 4) దర్శి చెంచయ్య

     సమాధానం: 1

16. ఆలిండియా ఖిలాఫత్‌ కమిటీ అధ్యక్షుడు?
 1) మహాత్మా గాంధీ
 2) లాలాలజపతిరాయ్‌
 3) షౌకత్‌ ఆలీ
 4) హకీం అజ్మల్‌ఖాన్‌

     సమాధానం: 1

17. అఖిల భారత ముస్లింలీగ్‌ను ఎప్పుడు స్థాపించారు?
 1) 1904  
 2) 1905
 3) 1906  
 4) 1908

     సమాధానం: 3

18. భారతమాత చిత్రాన్ని చిత్రించినవారు?
 1) గగనేంద్రనాథ్‌ ఠాగూర్‌
 2) ప్రతిమాదేవి
 3) అభనీంద్రనాథ్‌ ఠాగూర్‌
 4) రాజా రవివర్మ

    సమాధానం: 3

19. ‘సింథసిస్‌ ఆఫ్‌ యోగా’ గ్రంథకర్త ఎవరు?
 1) సచిన్‌ సన్యాల్‌
 2) అరవిందఘోష్‌
 3) భగత్‌సింగ్‌
 4) రాంప్రసాద్‌ బిస్మిల్‌

      సమాధానం: 2



No comments:

Post a Comment