1. ఆత్మశుద్ధి ఉద్యమాన్ని గాంధీజీ ఎప్పుడు ప్రారంభించారు?
1) 19302) 1931
3) 1933
4) 1934
సమాధానం: 3
2. హోంరూల్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1916 ఆగస్ట్ 15
2) 1916 సెప్టెంబర్ 15
3) 1916 అక్టోబర్ 16
4) 1916 నవంబర్ 16
1) 1916 ఆగస్ట్ 15
2) 1916 సెప్టెంబర్ 15
3) 1916 అక్టోబర్ 16
4) 1916 నవంబర్ 16
సమాధానం: 2
3. అఖిల భారత కార్మిక కాంగ్రెస్ను ఎప్పుడు స్థాపించారు?
1) 1919
2) 1920
3) 1922
4) 1926
1) 1919
2) 1920
3) 1922
4) 1926
సమాధానం: 2
4. ఆజాద్ హింద్ ఫౌజ్ తరపున స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులను బ్రిటిష్వారు ఎక్కడ విచారించారు?
1) ఢిల్లీ (ఎర్రకోట)
2) మద్రాసు (సెయింట్ జార్జి కోట)
3) కలకత్తా (సెయింట్ విలియం కోట)
4) కడలూరు (సెయింట్ డేవిడ్ కోట)
1) ఢిల్లీ (ఎర్రకోట)
2) మద్రాసు (సెయింట్ జార్జి కోట)
3) కలకత్తా (సెయింట్ విలియం కోట)
4) కడలూరు (సెయింట్ డేవిడ్ కోట)
సమాధానం: 1
5. నిర్భంధ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన తొలి సంస్థానం?
1) హైదరాబాద్
2) బరోడా
3) జునాఘడ్
4) కాశ్మీర్
1) హైదరాబాద్
2) బరోడా
3) జునాఘడ్
4) కాశ్మీర్
సమాధానం: 2
6. చౌరీచౌరా సంఘటన ఎప్పుడు జరిగింది?
1) 1922 జనవరి 22
2) 1922 జనవరి 26
3) 1922 ఫిబ్రవరి 5
4) 1922 ఫిబ్రవరి 27
1) 1922 జనవరి 22
2) 1922 జనవరి 26
3) 1922 ఫిబ్రవరి 5
4) 1922 ఫిబ్రవరి 27
సమాధానం: 3
7. ‘తాకట్టులో భారతదేశం’ గ్రంథకర్త?
1) తరిమెల నాగిరెడ్డి
2) చండ్ర రాజేశ్వరరావు
3) పుచ్చలపల్లి సుందరయ్య
4) దేవులపల్లి రామానుజరావు
1) తరిమెల నాగిరెడ్డి
2) చండ్ర రాజేశ్వరరావు
3) పుచ్చలపల్లి సుందరయ్య
4) దేవులపల్లి రామానుజరావు
సమాధానం:1
8. ‘ఇండియా ఇన్ ట్రాన్సిషన్’ గ్రంథకర్త ?
1) ఎస్.ఎ. డాంగే
2) సుభాష్ చంద్రబోస్
3) జయప్రకాశ్ నారాయణ్
4) ఎం.ఎన్. రాయ్
1) ఎస్.ఎ. డాంగే
2) సుభాష్ చంద్రబోస్
3) జయప్రకాశ్ నారాయణ్
4) ఎం.ఎన్. రాయ్
సమాధానం: 4
9. భారతదేశ స్వాతంత్య్ర చట్టాన్ని బ్రిటన్ పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది?
1) 1946 సెప్టెంబర్ 2
2) 1946 ఆగస్ట్ 16
3) 1947 ఆగస్ట్ 15
4) 1947 జూలై 18
1) 1946 సెప్టెంబర్ 2
2) 1946 ఆగస్ట్ 16
3) 1947 ఆగస్ట్ 15
4) 1947 జూలై 18
సమాధానం: 4
10. వార్థా ఆశ్రమం ఏ నదీ తీరాన ఉంది?
1) సబర్మతి నది
2) తపతి నది
3) పౌనార్ నది
4) నర్మదా నది
1) సబర్మతి నది
2) తపతి నది
3) పౌనార్ నది
4) నర్మదా నది
సమాధానం: 3
11. ‘శాసనోల్లంఘనోద్యమ రాణి’ అని ఎవరిని పిలిచారు?
1) అరుణా అసఫ్ అలీ
2) కాదింబినీ గంగూలీ
3) మాగంటి అన్నపూర్ణమ్మ
4) సరోజినీ నాయుడు
1) అరుణా అసఫ్ అలీ
2) కాదింబినీ గంగూలీ
3) మాగంటి అన్నపూర్ణమ్మ
4) సరోజినీ నాయుడు
సమాధానం: 4
12. ‘ఫ్రీ ఇండియన్ సొసైటీ’ని స్థాపించింది ఎవరు?
1) సరోజినీ నాయుడు
2) అనీబిసెంట్
3) కాదింబినీ గంగూలీ
4) మేడం బికాజీకామా
1) సరోజినీ నాయుడు
2) అనీబిసెంట్
3) కాదింబినీ గంగూలీ
4) మేడం బికాజీకామా
సమాధానం: 4
13. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఉత్తీర్ణురాలైన తొలి మహిళా పట్టబద్దురాలు?
1) కార్నేలియా సోరాబ్జీ
2) భానూ జహంగీర్ కోయాజీ
3) కాదింబినీ గంగూలీ
4) ఆర్.ఎస్. సుబ్బులక్ష్మి
1) కార్నేలియా సోరాబ్జీ
2) భానూ జహంగీర్ కోయాజీ
3) కాదింబినీ గంగూలీ
4) ఆర్.ఎస్. సుబ్బులక్ష్మి
సమాధానం: 1
14. కాకోరి కుట్రకేసు సంఘటన ఎప్పుడు జరిగింది?
1) 1925
2) 1919
3) 1915
4) 1908
1) 1925
2) 1919
3) 1915
4) 1908
సమాధానం: 1
15. జలియన్ వాలాబాగ్ దురాగతానికి చింతిస్తూ ‘పాంచాల పరాభవం’ నాటకాన్ని రాసిందెవరు?
1) దామరాజు పుండరీకాక్షుడు
2) గరిమెళ్ల సత్యన్నారాయణ
3) సురవరం ప్రతాపరెడ్డి
4) దర్శి చెంచయ్య
1) దామరాజు పుండరీకాక్షుడు
2) గరిమెళ్ల సత్యన్నారాయణ
3) సురవరం ప్రతాపరెడ్డి
4) దర్శి చెంచయ్య
సమాధానం: 1
16. ఆలిండియా ఖిలాఫత్ కమిటీ అధ్యక్షుడు?
1) మహాత్మా గాంధీ
2) లాలాలజపతిరాయ్
3) షౌకత్ ఆలీ
4) హకీం అజ్మల్ఖాన్
1) మహాత్మా గాంధీ
2) లాలాలజపతిరాయ్
3) షౌకత్ ఆలీ
4) హకీం అజ్మల్ఖాన్
సమాధానం: 1
17. అఖిల భారత ముస్లింలీగ్ను ఎప్పుడు స్థాపించారు?
1) 1904
2) 1905
3) 1906
4) 1908
1) 1904
2) 1905
3) 1906
4) 1908
సమాధానం: 3
18. భారతమాత చిత్రాన్ని చిత్రించినవారు?
1) గగనేంద్రనాథ్ ఠాగూర్
2) ప్రతిమాదేవి
3) అభనీంద్రనాథ్ ఠాగూర్
4) రాజా రవివర్మ
1) గగనేంద్రనాథ్ ఠాగూర్
2) ప్రతిమాదేవి
3) అభనీంద్రనాథ్ ఠాగూర్
4) రాజా రవివర్మ
సమాధానం: 3
19. ‘సింథసిస్ ఆఫ్ యోగా’ గ్రంథకర్త ఎవరు?
1) సచిన్ సన్యాల్
2) అరవిందఘోష్
3) భగత్సింగ్
4) రాంప్రసాద్ బిస్మిల్
1) సచిన్ సన్యాల్
2) అరవిందఘోష్
3) భగత్సింగ్
4) రాంప్రసాద్ బిస్మిల్
సమాధానం: 2
No comments:
Post a Comment